General
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి,నార్పల: గూగూడు కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు సందర్భంగా వేలాది మంది భక్తాదులు స్వామి వారిని దర్శించుకన్నారు.చక్కెర,కొబ్బరి,మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు హుస్సేనప్ప పూజాకార్యక్రమాలు నిర్వహించారు.ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.పోలీసు సిబ్బంది భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ‘జగన్ పాలనలో సాగునీటి కాల్వలు నిర్వీర్యం’
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి , అనంతపురం : అనంత కరువు రైతులకు అన్నం పెడుతున్న హెచ్.ఎల్. సి కాల్వలు జగన్ పాలనలో శిథిలావస్థకు చేరుకున్నా యని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హెచ్ఎల్సి కాల్వలను జనసేన నాయకులతో కలిసి సందర్శించారు.సాగు నీరు పారే కాల్వలు శిధిలావస్థలో వుండటం చూసి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి,నార్పల : మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఆర్డిటీ సంస్థ సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఇఓఆర్డి లక్ష్మి నరసింహ,సిద్దరాచర్ల సర్పంచ్ సాకే రామాంజనేయులు,సెక్టార్ ఏటిఎల్ నరసింహులు హాజరయ్యారు.వక్తలు మాట్లాడుతూ..కరువు జిల్లాలో ఆర్డిటీ సంస్థ మొక్కలు నాటడం హర్శదాయకమని అన్నారు. మొక్కల్ని పరిరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన... తిరుపతిలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, తిరుపతి : శ్రీశ్రీ కళావేదిక, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 9, 10 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 48 గంటల కార్యక్రమ పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వడమాలపేటలో ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్... నాడు నేడు..అనంత అభివృద్ధి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో అనంతపురం నగరంలో మూడున్నరేళ్ల వైసిపి పాలనలో శర వేగంగా అభివృద్ధి జరుగుతోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో నగరపాలక సంస్థ పాలకవర్గం రెండేళ్ల పాలనలో నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల... రైతులందరూ ఈ కేవైసీ తప్పకుండా చేసుకోండి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, పుట్టపర్తి : రైతులందరూ ఈ- కేవైసీ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ
పంట నమోదు పరిశీలించిన ఏఓ ముస్తఫా
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, నార్పల: మండలంలోని హెచ్.సోదనపల్లి, బి.పప్పూరు, గొల్లపల్లి, బండ్లపల్లి గ్రామాల్లో పంట నమోదు కార్యక్రమాన్ని నార్పల మండల వ్యవసాయ అధికారి ముస్తఫా శనివారం పరిశీలించారు. పంట నమోదు
వ్యవసాయ సలహా మండలి సమావేశం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: ఆర్బీకే స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్
రైతు భరోసా కేంద్రాల వాలంటీర్లకు శిక్షణ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: రైతు భరోసా కేంద్రాలకు కొత్తగా నియమించిన వలంటీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మండలంలోని 21 రైతు భరోసా కేంద్రాలకు నియమితులైన 21 వాలంటీర్లకు వ్యవసాయ శాఖ పథకాలపై మండల వ్యవసాయ అధికారి శ్రావణ్ కుమార్ శిక్షణ కల్పించారు. ఇందులో ప్రధానంగా ఈ క్రాప్... ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: గ్రామాలలోని కూలీలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా గ్రామాలలో చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని ఏపీడీ జయకుమార్
అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయండి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : వర్షాల కారణంగా ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్ రూంలకు కాల్ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ముంపునకు గురైన
జియో ట్యాగింగ్ పూర్తి చేసి చెల్లింపులు చేయండి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తి చేసి లబ్ధిదారులకు చెల్లింపులు ప్రారంభించాలని అనంతపురం జిల్లా
