Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
స్కాంలకు ఆద్యుడు.. చంద్రబాబు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి స్కాంలకు ఆద్యుడిగా నిలిచారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. స్కిల్ స్కాంలో అక్రమాలు వెలుగుచూసి చంద్రబాబు జైలుకు వెళితే ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సింపతీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న... మా నమ్మకం నువ్వే జగన్.. ఇది ప్రజల నినాదం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ప్రజల నినాదమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అందుకే ‘జగనన్నే మా భవిష్యత్’ అని జనం అంటున్నారని చెప్పారు. శుక్రవారం నగరంలోని... నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నారా లోకేష్కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : నారా లోకేష్ ఓ దద్దమ్మ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు చేపట్టిన అర్బన్ లింక్ వైడనింగ్ ప్రాజెక్ట్ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. యువగళం... పరిటాల శ్రీరాంకు లైన్ క్లియర్..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ... మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వద్దు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ప్రజారంజక పాలనంటే పదేపదే విద్యుత్ భారాలు ప్రజలపై మోపటమేనా అంటూ లేఖలో ప్రశ్నించారు. 2014-19 విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.2900 కోట్లు వినియోగదారులపై... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం జగన్ ఏం చర్చించారంటే?
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢల్లీి పర్యటన ముగిసింది. బుధవారం అమిత్షాను కలిసిన సీఎం జగన్.. గురువారం కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అందులో ప్రధానమైనవి ఏమిటంటే..!
ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన... త్వరలో వైసీపీ దుకాణం బంద్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : ‘‘పాదయాత్రను అడ్డుకోవద్దని జగన్ కి చాలా గౌరవంగా చెబితే వినలేదు... ఇప్పుడు యువగళం దెబ్బకి తాడేపల్లి ప్యాలస్ పునాదులు కదులుతున్నాయని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి బహిరంగసభలో యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ ‘‘ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చిన షాక్ కి... అవినీతి అనకొండ.. శంకర నారాయణ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ టార్గెట్గా టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శనాస్త్రం సంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర నారాయణతో పాటు ఆయన సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. శంకరనారాయణ అవినీతి అనకొండ అని అభివర్ణించారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి బహిరంగసభలో... సత్యసాయి నీటిపథకాన్ని దత్తత తీసుకుంటా
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : ‘‘సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యి అనేక గ్రామాలకు తాగునీరు అందించే పథకాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసింది. కనీసం విద్యుత్ బిల్లులు కట్టడం లేదు. కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని సక్రమంగా నడిపించి గ్రామాలకు త్రాగునీరు అందిస్తాం. ఈ... దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆయన దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి అని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం పుట్టపర్తి... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్కు షాక్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి షాక్ తగిలింది. ఏడు స్థానాలకు గాను ఏడు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ నేతలకు నిరాశే ఎదురైంది. టీడీపీ తరఫున బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. అధికార పార్టీ... విశాఖ శారదాపీఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి డెస్క్ : విశాఖ శ్రీ శారదాపీఠంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మ సృష్టించిన రోజుగా ఉగాదిని జరుపుకుంటున్నామని, ఉగాది వేడుకలను నిర్వహించి పంచాంగ శ్రవణం వినిపించడం విశాఖ శ్రీ శారదాపీఠం సంప్రదాయంగా పాటిస్తోందని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మూడేళ్లుగా దేశాన్ని కాల సర్పదోషం వెంటాడిరదని, ఈ
ఆంధ్రప్రదేశ్ను... 