జేసీ కేతన్ గార్గ్, కమిషనర్ మేఘ స్వరూప్ బదిలీ
On
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 62 మంది ఐఏఎస్లకు పోస్టింగ్, బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేతన్గార్గ్ను రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్గా నియమించారు. అదేవిధంగా అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్గా ఉన్న మేఘ స్వరూప్ను మదనపల్లె సబ్ కలెక్టర్గా నియమించారు. అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న వైఖోమ్ నిదియా దేవిని రాజంపేట సబ్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.
About The Author
Related Posts
Latest News
14 Jul 2026 14:16:44
మనస్సాక్షి, అనంతపురం : ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ...

