ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు

On
ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు

మనస్సాక్షి, అనంతపురం :  ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్‌’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 31వ తేదీన ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 3వ తేదీన తుది జాబితా విడుదల చేస్తారు. 
 

Manassakshi Epaper
Views:230

About The Author

Related Posts

Latest News