Latest
Latest 

ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు

ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు మనస్సాక్షి, అనంతపురం :    ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్‌’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 31వ తేదీన ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 3వ తేదీన తుది జాబితా 
Read More...
Latest 

అనంతపురం డీఎంహెచ్‌ఓ దేవి బదిలీ

అనంతపురం డీఎంహెచ్‌ఓ దేవి బదిలీ   నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు     అనంతపురం సర్వజనాస్పత్రి ఆర్‌ఎంఓగా డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి  మనస్సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ ఈబీ దేవి బదిలీ అయ్యారు. ఈమెను కడపలోని 300 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓగా బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు...
Read More...
Latest 

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌ చెకప్‌ చేయాలని, ఆ క్యాంపులకు ఎంతమంది వచ్చారు అనేది రిపోర్టు ఇవ్వాలన్నారు. మాన్యువల్‌ స్కావెంజర్స్‌ చట్టం అమలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. గురువారం  కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌...
Read More...
Latest 

సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం

సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం మనస్సాక్షి, పుట్టపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌ను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సన్మానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో మహళా సాధికారత`సవాళ్లు`పరిష్కారాలు అనే అంశంపై గురువారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై సమాజ శ్రేయస్సు కోసం ఉత్తమ సేవలను అందించిన వారిని శాలువాతో సత్కరించి...
Read More...
Latest 

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కత్రిమల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్రిమల చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పామిడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా  విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో...
Read More...
Latest 

లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ

లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ మనస్సాక్షి, చిలమత్తూరు :  మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సమస్త భారతావనికి ఆరాద్యుడని తెలిపారు. ఏ నామం చేత భారత దేశం మేల్కొంటుందో, ఏ నామం హిందూ సమైక్యతను చాటుతున్నాదో ఆ ‘‘రామ...
Read More...
Latest 

గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!

గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..! మనస్సాక్షి, కణేకల్లు: మండలంలోని ఎర్రగుంట శివారులో హెచ్ఎల్సీలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంటకు చెందిన  కురుబ కిషోర్ కుమార్(43) గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో   గ్రామ శివారులోని హెచ్ఎల్సీ 5 వ డిస్ట్రిబ్యూటరీ కాలవ వద్ద ఉన్న హెచ్ఎల్సీ...
Read More...
Latest 

రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు - ఉరవకొండ ప్రధాన రోడ్డులో వేదావతి నదిపై రూ.48 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కణేకల్లు - మాల్యంకు సరైన రహదారి లేక కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Latest 

అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు

అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  అనంతపురం జిల్లాలో ప్రైవేట్‌ మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్‌ లాటరీ...
Read More...
Latest  TOP STORY 

బాబూ.. సంపద సృష్టి ఇదేనా?

బాబూ.. సంపద సృష్టి ఇదేనా?   ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు   కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?   నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం జిల్లా అంతటికీ ఒక స్టాక్‌ పాయింట్‌ పెట్టడం ఏంటి? మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా...
Read More...
Latest 

కార్మికుల సమస్యను పరిష్కరించండి 

కార్మికుల సమస్యను పరిష్కరించండి    మనస్సాక్షి, కణేకల్లు : తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ ఫణి కుమార్ కు వినతిపత్రం అందించారు. గత నెల 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు సమ్మె నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వీ ఐఏఎస్...
Read More...
Latest 

వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..!

వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..! మనస్సాక్షి, నార్పల: అధికార పార్టీ నాయకులు ఇది మంచి ప్రభుత్వమని కార్యక్రమాలు జరుపుకుంటే సరిపోదని, ప్రజలకు రేషన్ సరుకులు సరిగా అందుతున్నాయా లేదా అని పరిశీలించాలని మండల సిపిఐ కార్యదర్శి గంగాధర తెలిపారు. మండల వ్యాప్తంగా రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ జరగకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారులు గానీ ప్రజా ప్రతినిధులుగానే పట్టించుకోవడంలేదని...
Read More...

Advertisement