Latest
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్ క్యాంప్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ చెకప్ చేయాలని, ఆ క్యాంపులకు ఎంతమంది వచ్చారు అనేది రిపోర్టు ఇవ్వాలన్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం అమలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్... సీనియర్ జర్నలిస్ట్ ప్రతిమ ధర్మరాజ్కు సన్మానం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, పుట్టపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ ప్రతిమ ధర్మరాజ్ను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సన్మానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో మహళా సాధికారత`సవాళ్లు`పరిష్కారాలు అనే అంశంపై గురువారం వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై సమాజ శ్రేయస్సు కోసం ఉత్తమ సేవలను అందించిన వారిని శాలువాతో సత్కరించి... ఈవో చంద్రశేఖర్ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ మార్కెట్యార్డు చైర్మన్ కత్రిమల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్రిమల చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పామిడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో... లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, చిలమత్తూరు : మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సమస్త భారతావనికి ఆరాద్యుడని తెలిపారు. ఏ నామం చేత భారత దేశం మేల్కొంటుందో, ఏ నామం హిందూ సమైక్యతను చాటుతున్నాదో ఆ ‘‘రామ... గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: మండలంలోని ఎర్రగుంట శివారులో హెచ్ఎల్సీలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంటకు చెందిన కురుబ కిషోర్ కుమార్(43) గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామ శివారులోని హెచ్ఎల్సీ 5 వ డిస్ట్రిబ్యూటరీ కాలవ వద్ద ఉన్న హెచ్ఎల్సీ... రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు - ఉరవకొండ ప్రధాన రోడ్డులో వేదావతి నదిపై రూ.48 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కణేకల్లు - మాల్యంకు సరైన రహదారి లేక కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు... అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో ప్రైవేట్ మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్ లాటరీ... బాబూ.. సంపద సృష్టి ఇదేనా?
Published On
By Manassakshi Desk
ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు
కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?
నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం
ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం
జిల్లా అంతటికీ ఒక స్టాక్ పాయింట్ పెట్టడం ఏంటి?
మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి
దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా... కార్మికుల సమస్యను పరిష్కరించండి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు : తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ ఫణి కుమార్ కు వినతిపత్రం అందించారు. గత నెల 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు సమ్మె నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వీ ఐఏఎస్... వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, నార్పల: అధికార పార్టీ నాయకులు ఇది మంచి ప్రభుత్వమని కార్యక్రమాలు జరుపుకుంటే సరిపోదని, ప్రజలకు రేషన్ సరుకులు సరిగా అందుతున్నాయా లేదా అని పరిశీలించాలని మండల సిపిఐ కార్యదర్శి గంగాధర తెలిపారు. మండల వ్యాప్తంగా రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ జరగకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారులు గానీ ప్రజా ప్రతినిధులుగానే పట్టించుకోవడంలేదని... కణేకల్లు ఈఓఆర్డీగా చంద్రమౌళి బాధ్యతలు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు ఈఓఆర్డీ గా చంద్రమౌళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఉరవకొండ మండలంలో పనిచేస్తూ ఇక్కడికి సాధారణ బదిలీల్లో భాగంగా వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డీ గూడెన్న కంబదూరు కు బదిలీ అయ్యారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పనిచేస్తానని నూతన ఈఓఆర్డీ చంద్రమౌళి అన్నారు. రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు-మాల్యం గ్రామాల మధ్య వేదవతి నదిలో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేసినందుకు రాయదుర్గం నుంచి ఉరవకొండకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. వేదావతి నదిలో వేసిన మట్టి రోడ్డు కొన్ని నెలల క్రితం వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కణేకల్లు మీదుగా ఉరవకొండకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు కణేకల్లు వరకే పరిమితమైయ్యాయి. ఉరవకొండ డిపోకు చెందిన... 