TOP STORY
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎంట్రీ పాస్ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : అదృష్ట లక్ష్మి లాటరీ రూపంలో తలుపు తట్టే రోజు రానే వచ్చింది..! ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు కోసం సోమవారం ఓపెన్ లాటరీ నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో, శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి లాటరీ... బాబూ.. సంపద సృష్టి ఇదేనా?
Published On
By Manassakshi Desk
ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు
కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?
నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం
ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం
జిల్లా అంతటికీ ఒక స్టాక్ పాయింట్ పెట్టడం ఏంటి?
మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి
దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా... ఉమ్మడి అనంతలో 223 ప్రైవేట్ మద్యం షాపులు
Published On
By Manassakshi Desk
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు
నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 2 లక్షలు
ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
11వ తేదీన అనంతపురం, పుట్టపర్తిలో లక్కీ డ్రా
వైసీపీ హయాంలో 192 ప్రభుత్వ మద్యం షాపులు
తాజాగా 31 దుకాణాలను పెంచిన ప్రభుత్వం
మనస్సాక్షి ప్రతినిధి, అనంతపురం : మందుబాబులకు... ఏపీ ఎన్నికలపై ఆరా మస్తాన్ సర్వే
Published On
By Manassakshi Desk
94 నుంచి 104 స్థానాల్లో వైసీపీ విజయం
71 నుంచి 81 స్థానాల్లో కూటమి గెలుపు
కడపలో డిపాజిట్ కోల్పోనున్న వైఎస్ షర్మిల
మనస్సాక్షి డెస్క్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన ఆరా మస్తాన్ ఏర్పాటు చేసిన ‘ఆరా పోల్ స్ట్రాటజీస్’ తన ఫలితాలు విడుదల... పరిటాల శ్రీరాంకు లైన్ క్లియర్..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ... అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన... అవినీతి అనకొండ.. శంకర నారాయణ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ టార్గెట్గా టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శనాస్త్రం సంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర నారాయణతో పాటు ఆయన సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. శంకరనారాయణ అవినీతి అనకొండ అని అభివర్ణించారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి బహిరంగసభలో... దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆయన దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి అని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం పుట్టపర్తి... తెలుగుదేశం డిక్లరేషన్ డ్రామా..!
Published On
By Manassakshi Desk
సాధారణంగా ఏ అభ్యర్థికయినా వాలిడ్ అయిన ఓట్ల నుంచి కోటా ఓట్లు (సగం కంటే ఒక ఓటు ఎక్కువగా) వస్తే డిక్లరేషన్ను రిటర్నింగ్ అధికారి ఇచ్చేయచ్చు. కానీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల విషయంలో అది జరగలేదు. ఉత్కంఠ పోరులో రామచంద్రారెడ్డిదే విజయం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో చివరకు గెలుపు సొంతం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన్ను విజయం వరిస్తుందని భావించినా ‘లెక్క’ తప్పింది. చివరకు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి... ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్.. విజేతను ఎలా ప్రకటిస్తారంటే..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. అనంతపురంలోని జేఎన్టీయూ వేదికగా మరి కొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.... పశ్చిమాన ఓటెత్తారు..! గెలుపు లెక్కల్లో అభ్యర్థులు..!!
Published On
By Manassakshi Desk
గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఓటెత్తారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా పోలింగ్ జరగడంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని అధికార పక్షం అంటుంటే.. భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకత వల్లే జరిగిందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. అభ్యర్థులు మాత్రం ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. 