Politics
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చంద్రబాబువి పగటికలలు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటికలలు కంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, కేవలం కేడర్ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు తంటాలు పడుతున్నారని తెలిపారు. నగరంలోని 40వ డివిజన్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు.... మా నమ్మకం నువ్వే జగన్.. ఇది ప్రజల నినాదం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ప్రజల నినాదమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అందుకే ‘జగనన్నే మా భవిష్యత్’ అని జనం అంటున్నారని చెప్పారు. శుక్రవారం నగరంలోని... నిజం మాట్లాడితే తల వెయ్యిముక్కలు..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి సెటైర్ వేశారు. యువగళం పాదయాత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లోకేష్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆయన తండ్రి చంద్రబాబు చేసిన హితోపదేశం ఒకటుందంటూ ఎద్దేవా చేశారు. నగరంలోని... నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నారా లోకేష్కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : నారా లోకేష్ ఓ దద్దమ్మ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు చేపట్టిన అర్బన్ లింక్ వైడనింగ్ ప్రాజెక్ట్ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. యువగళం... పరిటాల శ్రీరాంకు లైన్ క్లియర్..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ... ధర్మవరం... జనసంద్రం
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, ధర్మవరం : యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర... మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ధర్మవరం ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీనాయకులు, అభిమానులు, ప్రజలు లోకేష్కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యాత్ర ధర్మవరంలోకి... లోకేష్ అంటే ఎందుకంత భయం?
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : నారా లోకేష్ అంటే వైసీపీ నాయకులకు ఎందుకంత భయమని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మతి తప్పి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో సాగుతుండగా.. మరోసారి లోకేష్ రాప్తాడు నియోజకవర్గంలోకి రానున్నారు. ఇప్పటికే చెన్నేకొత్తపల్లి మండలం మీదుగా ధర్మవరంలోకి ప్రవేశించిన... అనంతలో మూడున్నరేళ్లలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్పై ఎల్లోమీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎ.నారాయణపురం పంచాయతీలో గడప గడపకు మన... టీడీపీ అధికారంలోకి రాగానే మడకశిరలో వక్క మార్కెట్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వక్కలిగలకు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గం, గుట్టూరు హైవే వద్ద కుంచిటిగవక్కలిగ సామాజిక వర్గీయులతో గురువారం లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వక్కలిగలను టీడీపీ రాజకీయంగా ప్రోత్సహిస్తోంది. వక్కలిగలను మంత్రి, ఎమ్మెల్యే చేసిన ఘనత... రాప్తాడు నియోజకవర్గంలోకి నారా లోకేష్ ఎంట్రీ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగురోజుల పాటు కొనసాగిన యువగళం పాదయాత్ర గురువారం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గుట్టూరులో శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి... పరిటాల సునీత హయాంలో రూ.200 కోట్ల విలువైన భూముల కబ్జా
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో రూ.200 కోట్ల విలువైన భూములను నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాలు చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. అనంతపురం చుట్టూ నకిలీ పట్టాలతో భూములను కొట్టేశారని అన్నారు. అనంతపురంలోని ఆర్అండ్బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..... చంద్రబాబు పాలనలో ఇన్ని పథకాలు వచ్చేవా?
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : చంద్రబాబు హయాంలో జరిగిన పరిపాలనకు, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి కొనసాగుతున్న పాలనకు మధ్య మార్పును ప్రజలే గమనించాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కోరారు. 2014 నుంచి 2019 వరకు సంక్షేమ పథకాలు అందాలంటే ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేళ్లలో అర్హతే ప్రామాణికంగా ప్రతి... 