Official Info
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
స్పందన వినతుల పరిష్కారంలో జాప్యం చేయద్దు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, పుట్టపర్తి : స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని... ఆరోగ్యశ్రీ మ్యాన్యువల్ విడుదల
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విధి విధానాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు ఆరోగ్య మిత్రులకు పంపిణీ చేయనున్న ఆరోగ్యశ్రీ మ్యాన్యువల్ లను జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ చేతుల మీదుగా విడుదల చేశారు. అదేవిధంగా 40 సంవత్సరాలు వయస్సు దాటిన ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా 25... రూ. రూ.233.66 కోట్ల ‘ఆసరా’ చెక్కు పంపిణీ
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : వైఎస్సార్ ఆసరా మూడో విడత కింద జిల్లాలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి రూ.233.66 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ భవనంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా మూడవ విడత నగదు బదిలీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్... ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు మూడు రోజులు..!
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండు, మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అందుకు అనుగుణంగా సిబ్బంది మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మంగళవారం జెన్టీయూలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఎన్నికల... పశ్చిమాన ఓటెత్తారు..! గెలుపు లెక్కల్లో అభ్యర్థులు..!!
Published On
By Manassakshi Desk
గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఓటెత్తారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా పోలింగ్ జరగడంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని అధికార పక్షం అంటుంటే.. భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకత వల్లే జరిగిందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. అభ్యర్థులు మాత్రం ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, కళ్యాణదుర్గం : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ చేసేందుకు హై స్పీడ్ ఇంటర్నెట్ వసతి కల్పించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. బూత్ స్థాయి నుంచి ప్రణాళికా బద్ధంగా పోలింగ్ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణం, బెలుగుప్ప మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను... 800 మంది ఓటర్లుంటే జంబో పోస్టల్ బాక్సులు
Published On
By Manassakshi Desk
మనస్సాక్షి, అనంతపురం : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారికి వీలైనంత ముందుగానే పోస్టల్ బ్యాలెట్ పేపర్ అందించాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 800 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో జంబో పోస్టల్ బాక్సులు వినియోగించాలన్నారు. కడప-అనంతపురము-కర్నూల్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్... 