జేసీ కేతన్‌ గార్గ్‌, కమిషనర్‌ మేఘ స్వరూప్‌ బదిలీ 

On
జేసీ కేతన్‌ గార్గ్‌, కమిషనర్‌ మేఘ స్వరూప్‌ బదిలీ 

మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 62 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌, బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేతన్‌గార్గ్‌ను రాజమహేంద్రవరం మునిసిపల్‌ కమిషనర్‌గా నియమించారు. అదేవిధంగా అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న మేఘ స్వరూప్‌ను మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా నియమించారు. అనంతపురం జిల్లా పరిషత్‌ సీఈఓగా ఉన్న వైఖోమ్‌ నిదియా దేవిని రాజంపేట సబ్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. 

Manassakshi Epaper
Views:684

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు