మంత్రి గుమ్మనూరు జయరాంతో పొగాకు రామచంద్ర భేటీ
On
మనస్సాక్షి, కర్నూలు : రాష్ట్ర మంత్రి వర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మనూరు జయరాంతో రాష్ట్ర వాల్మీకి/బోయ కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మంత్రి నివాసంలో కలిసి రాష్ట్రం లోని వాల్మీకి/ బోయల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం ను పొగాకు రామచంద్రతో పాటు 56 బిసి కులాల కోఆర్డినేటర్ ప్రవీణ్, వాల్మీకి సంఘం నేతలు రవి, పెద్దిరాజు, పాదయాత్ర నటేష్ తదితరులు ఘనంగా సత్కరించారు.
About The Author
Related Posts
Latest News
06 Mar 2025 16:34:57
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్...