మంత్రి గుమ్మనూరు జయరాంతో పొగాకు రామచంద్ర భేటీ

On
మంత్రి గుమ్మనూరు జయరాంతో పొగాకు రామచంద్ర భేటీ

మనస్సాక్షి, కర్నూలు :  రాష్ట్ర మంత్రి వర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మనూరు జయరాంతో  రాష్ట్ర వాల్మీకి/బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌ పొగాకు రామచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మంత్రి నివాసంలో కలిసి రాష్ట్రం లోని వాల్మీకి/ బోయల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం ను పొగాకు  రామచంద్రతో పాటు 56 బిసి కులాల కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌, వాల్మీకి సంఘం నేతలు రవి, పెద్దిరాజు, పాదయాత్ర నటేష్‌ తదితరులు ఘనంగా సత్కరించారు.  

Manassakshi Epaper
Views:137

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు